17.46 lakh

    covid-19 :‘మహా’మ్మారి..ఆ రాష్ట్రంలో 30రోజుల్లో 17.46 లక్షల మందికి కరోనా..!

    May 1, 2021 / 01:22 PM IST

    మహారాష్ట్రలో కరోనా సునామీని తలపించేలా చేస్తోంది. గత ఏప్రిల్ 1నుంచి 30 వరకూ 17లక్షలకుపైగా ప్రజలు కరోనా బారినపడ్డారు. ప్రతీ రోజు 50 వేలమందికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. దీంతో దేశంలోనే మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఏ రేంజ్ లో పెరుగుతుందో ఊహించు�

10TV Telugu News