17 Loksabha

    పోలింగ్‌లో లోపాలన్నాయి : TRS అభ్యర్థి కవిత

    April 11, 2019 / 03:27 AM IST

    ఎన్నికల పోలింగ్‌లో లోపాలున్నాయని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత తెలిపారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీ గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేయడానికి కవిత దంపతులు నవీపేట మండలంలోని పోతంగల్‌ గ్రామానికి చేరుకున్నారు. అందరిలాగాన

10TV Telugu News