17 yeras old girl

    Vikarabad : పదో తరగతి బాలికపై అత్యాచారం? హత్య

    March 28, 2022 / 11:50 AM IST

    వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పుడూరు గ్రామాని చెందిన పదో తరగతి చదివే 17 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారంచేసి హత్య చేశారు.

10TV Telugu News