-
Home » 175 members
175 members
అయోధ్య భూమి పూజ : తొలి ఆహ్వానం ముస్లింకే…స్టేజీపై మోడీ సహా 5గురు..సెక్యూరిటీ కోడ్ ఎంట్రీ
August 3, 2020 / 08:22 PM IST
అయోధ్యలో రామమందిరం భూమిపూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగష్టు-5న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వేడుకకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తు