-
Home » 177 rescued
177 rescued
Gujarat Bridge Collapse : గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి ప్రమాదం.. 141కు చేరిన మృతుల సంఖ్య
October 31, 2022 / 01:22 PM IST
గుజరాత్లో మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలిన విషయం తెలిసిందే.