Home » 18% GST
రెడీ టు ఈట్ పరాటాలపై గుజరాత్ ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించబోతుంది. ఈ నిర్ణయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుబట్టారు. బ్రిటీష్ పాలనలో కూడా దేశంలో ఆహార పదార్థాలపై పన్ను లేదన్నారు.
ఒకవైపు తగ్గిన ఆదాయం, మరోవైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు.. ప్రతీరోజూ తినే బియ్యం నుంచి కూరగాయల ధరల వరకు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మరింత భా�
పరోటా, రోటీ.. చూడడానికి తినడానికి దాదాపు ఒకేలా ఉంటాయి. అందులో సందేహం లేదు. అయితే జీఎస్టీ విషయానికి వస్తే మాత్రం వీటి రెండింటి మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తుంది. దీంతో ధరల్లో తేడాలు వచ్చేస్తున్నాయి. అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (AAR) ప్రకారం &