185 candidates

    నిజామాబాద్ ఎన్నికలు : 185 మంది అభ్యర్థులు..12 బ్యాలెట్ యూనిట్లు

    April 10, 2019 / 02:07 AM IST

    నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక రికార్డు సృష్టించనుంది. దేశంలోనే మొదటిసారి 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగించి.. ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇందూరు ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్‌ సామాగ్రి పంపిణీకి పకడ్బంధీ ఏర్పాట్లు చేసిన అధికారులు̷

10TV Telugu News