1850

    తెలంగాణలో కొత్తగా 1,850 కరోనా కేసులు, ఐదుగురు మృతి

    July 4, 2020 / 11:22 PM IST

    తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనేవుంది. రోజురోజుకు కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శనివారం (జులై 4, 2020)వ తేదీన మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు క�

10TV Telugu News