19 dead in Maharashtra during immersion of Ganesh idols

    Maharashtra Ganesh idols immersion: నిమజ్జనంలో అపశృతులు.. పలు ప్రాంతాల్లో 19 మంది మృతి

    September 10, 2022 / 04:31 PM IST

    మహారాష్ట్రలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం వేళ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో అపశృతులు చోటుచేసుకుని 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది నీళ్లలో మునిగి మృతి చెందారు. వార్ధా జిల్లాలోని సావంగి గ్రామంలో ముగ్గురు చెరువుల్లో ముని�

10TV Telugu News