Home » 1947 Freedom War
1947 ఆగస్టు 15 భారతీయుల హృదయాల్లో ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతుంది. కారణం.. స్వాతంత్ర్య పోరాటం సుదీర్ఘకాలం సాగిన అనంతరం బ్రిటిష్ వారు భారత్ ను వదిలి వెళ్లారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్.. ఫైర్ బ్రాండ్ బ్యూటీ.. పద్మశ్రీ అందుకున్న ఈ భామ.. ఇండియాకు 2014లో స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో కాదని కామెంట్ చేసింది.