-
Home » 1962 after
1962 after
1962 తర్వాత ఇదే అత్యంత తీవ్రమైన పరిస్థితి… జైశంకర్
August 27, 2020 / 05:28 PM IST
తూర్పు లడఖ్లో చైనాతో నెలకొన్న సరిహద్దు అంశంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. 1962 తర్వాత రెండు దేశాల మధ్య ఏర్పడ్డ అత్యంత క్లిష్ట పరిస్థితి ఇదే అని ఆయన అన్నారు. 45 ఏళ్ల తర్వాత చైనాతో సరిహద్దుల్లో సైనికుల్ని కోల్పోవాల్