2 boys

    కరోనా మందు ఇస్తామని తీసుకెళ్లి ఏడేళ్ల బాలికపై అత్యాచారం..

    July 4, 2020 / 11:52 AM IST

    ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలా-పెంద్ర-మార్వాహి(జిపిఎం) జిల్లాలో కరోనావైరస్ చికిత్స అందించే సాకుతో 7 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం చేశారు. ఈ సంఘటన జూలై 1 న జరిగిందని, ఇద్దరు అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నట్లు మార్వాహి స్టేషన్ హౌస్ ఆఫీస�

10TV Telugu News