Home » 2-day visit
రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్ నిధుల విడుదలే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. నేడు(11 జూన్ 2021) కేంద్ర మంత్రి పియూష్ గోయల్తో భేటీకానున్నారు జగన్.