2 died

    Bangalore Rains: బెంగళూరును ముంచెత్తిన వాన.. ఇద్దరు మృతి

    May 18, 2022 / 04:15 PM IST

    కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుఝాము వరకు కురిసిన భారీ వర్షం కారణంగా నగరం మొత్తం జలమయమైంది. అనేక ప్రాంతాల్లో కనీసం 3-4 అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచిపోయింది.

10TV Telugu News