Home » 2 lakh
ఏపీ రాష్ట్రంలో కోవిడ్ –19 పరీక్షలు కొనసాగుతున్నాయి. 2020, మే 13వ తేదీ బుధవారం వరకు 2,01,196 పరీక్షలు చేసింది వైద్య ఆరోగ్య శాఖ. మే 12వ తేదీ మంగళవారం ఒక్క రోజే 9,284 పరీక్షలు నిర్వహించారు. ప్రతి మిలియన్కు 3,768 పరీక్షలు చేశారు. వైరస్ సోకి చికిత్స పొంది..రికవరీ
కరోనా వైరస్ విమానాయరంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా ఎఫెక్ట్తో అత్యంత భారీగా నష్టపోయిన రంగం కూడా విమానాయరంగమే. ప్రపంచంలోని చాలా దేశాలు విదేశీయులు తమ దేశంలోకి రావడం పట్ల ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గి�