2 lakhs

    ఏపీలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయ్….

    August 7, 2020 / 09:21 PM IST

    ఏపీలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. ఒక్కరోజు 10,171 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 89 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో కేసుల సంఖ్య 2,06,960కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1842 మంది మృతి చెందారు. ఏపీలో 84,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 1,20,464 మంది

10TV Telugu News