-
Home » 20 cows killed
20 cows killed
కాఫీ తోటల్లో గో హత్యలు: అరటిపండ్లలో విషం పెట్టి 20 ఆవుల్ని చంపి గోతిలో పడేశారు
July 20, 2020 / 10:02 AM IST
కర్ణాటకలో అత్యంత అమానవీయ దారుణం జరిగింది. కాఫీ తోటలోకి ఆవులు చొరబడి పాడు చేస్తున్నాయని అత్యంత పాశవికంగా వాటిని చంపేశారు. అరటి పండ్లలో విషం పెట్టి 20 ఆవులను చంపేశారు. కొడగు జిల్లాలోని ఐగూరు ఎస్టేట్లో జరిగిన ఈ దారుణంపై సర్వత్ర విమర్శలు వెల్ల�