Home » 20 people died
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు, చమురు ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు.
కల్తీ కొకైన్ తీసుకున్న 20మంది చనిపోయారు. మరో 75మందికి పైగా పాణాపాయంలో ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొకైన్ లో విషపదార్ధాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవడంతో టోల్బూత్లోకి దూసుకొచ్చింది.