20 SOLDIRES

    బిగ్ బ్రేకింగ్ : భారత్-చైనా సరిహద్దుల్లో 20మంది జవాన్లు మృతి

    June 16, 2020 / 04:43 PM IST

    సోమవారం రాత్రి లడఖ్ లోని గాల్వ‌న్ వ్యాలీలో భారత్‌-చైనా సరిహద్దులలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో, భారత సైనికులపై చైనా సైనికులు దాడి చేశారు. దీనితో ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి ది�

10TV Telugu News