Home » 20 years in prison
మహారాష్ట్రలో థానే జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జిల్లా అదనపు సెషన్స్ జడ్జి పీఆర్ ఆశుతుర్కార్ ఈ కేసులో తీర్పును వెలువరించారు.
నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గంజాయి తరలిస్తూ పట్టుబడితే ఇక జీవితాంతం చిప్పకూడు తినాల్సిందేనంటూ హెచ్చరించింది.