2000 Mark

    కరోనా అప్‌డేట్: 2వేల మార్క్ దాటిన కేసులు… 62మంది మృతి

    April 2, 2020 / 04:27 AM IST

    కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9లక్షల కరోనా వైరస్(COVID-19)కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 47వేలు దాటింది. అయితే రోజురోజుకీ విపరీతంగా పెరుగుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి మనదేశంలో

10TV Telugu News