Home » 20000 Spectators
భారత్, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న మూడో T20 మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్లోకి 20వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ బోర్డు (BCCI) నిర్ణయించింది.