2008 assassination case

    జర్నలిస్ట్ సౌమ్య హత్య కేసులో తీర్పు ఇచ్చిన కోర్టు

    October 18, 2023 / 04:12 PM IST

    తాజా తీర్పు సమయంలో మృతురాలు సౌమ్య విశ్వనాథన్ తండ్రి ఎంకే విశ్వనాథన్, తల్లి మాధవి విశ్వనాథన్ కోర్టు ముందు హాజరయ్యారు. ఇక, నిందితుడు అమిత్ శుక్లా వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.

10TV Telugu News