Home » 2008 assassination case
తాజా తీర్పు సమయంలో మృతురాలు సౌమ్య విశ్వనాథన్ తండ్రి ఎంకే విశ్వనాథన్, తల్లి మాధవి విశ్వనాథన్ కోర్టు ముందు హాజరయ్యారు. ఇక, నిందితుడు అమిత్ శుక్లా వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది.