Home » 2019 Eletion News
ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో..ఉద్రిక్తత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈవీఎంలు మొరాయిస్తుండడం..పలు కేంద్రాల్లో టీడీపీ – వైసీపీ వర్గాలు ఘర్షణ పడుతున్నాయి. దీనితో టెన్షన్ నెలకొంది. రాప్తాడు నియోజకవర్గంలో మరూర్ పోలింగ్ కేంద్రంలోకి పరిటాల శ