Home » 2020
వైద్యోనారాయణ హరి అన్నారు పెద్దలు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వైద్యుడి రూపం అని. వైద్య సేవలు అందించేవారిలో నర్సులకు అత్యంత కీలక పాత్ర. డాక్టర్లకు ఏమాత్రం తీసిపోని సేవలు..రోగి మంచి చెడ్డలు చూసుకోవటమేకాదు..కన్న తల్లిలా చూసుకునే నర్సులు కన్న�
కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా సహా అగ్రదేశాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. భారత వృద్ధి రేటుపై కూడా కరోనా ప్రభావం భారీగానే పడనుంది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారత వృద్ధి రేటు అంచనాలను ఈ
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(NEET-2020) మొదటి విడత కౌన్సిలింగ్ ఫలితాలను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల (ఏప్రిల్ 20,2020)లోగా సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు దేశవ్య�
పూజా హెగ్డే మదర్ లతా హెగ్డే: పూజా ఓ ఇంటర్వ్యూలో తన మదర్ గురించి మాట్లాడుతూ.. మా అమ్మ మాకెప్పుడు మోటివేషనల్ స్పీచ్చులు ఇవ్వలేదు. కానీ, ఆమె చెప్పిన ఓ ఉదాహరణ మాకు చాలా నేర్పింది. ఆమె తన జీవితంలో నడిచిన విధానం నాకు ఎంతో ఇన్పైరింగ్. ఆమె సొంతంగా ఓ
కరోనా రాకాసి కుమ్మేస్తోంది. ఎన్నో రంగాలను కుదిపేస్తోంది. దీని కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడే రవాణా నిలిచిపోయింది. దీనికారణంగా పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. పలు రంగాలపై ఎఫెక్ట్ చూ
భారత్ హేవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL)లో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లామా అప్రెంటీస్ ల్లలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 229 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్ర
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన సైంటిస్టు ఉద్యోగాల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్(NIC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 495 ఖాళీలు ఉన్నాయి. ఫిబ్రవరి 26, 2020న దరఖాస్తు ప్రక్రియ ప్ర�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో ఇప్పుడు భారత్ పోరాడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా షట్ డౌన్ దిశగా కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు,హైదరాబాద్ వంటి నగరాలు పూర్తిగా లాక్ డౌన్ అయ్యాయి. 
ముంబాయిలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో ఎగ్జిక్యూటివ్ ట్రేయినీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 200 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 24, 2020 �
గుంటూరులోని ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ 2020వ సంవత్సరానికి గాను వివిధ రకాల కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా మాథ్యమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి వివిధ ర