2020

    ఉసురు తీస్తున్న కాలుష్యం..నియంత్రణకు చర్యలేవీ?

    December 2, 2020 / 01:25 PM IST

    National Pollution Control Day 2020 : కాలుష్యం..కాలుష్యం..కాలుష్యం. మనిషి ప్రాణాల్ని సైలెంట్ గా తీసేస్తుంది.మనకు ఏం జరిగిందో తెలుసుకునేలోపే మన ప్రాణాల్లో గాల్లో కలిసిపోతాయి. అంత ప్రమాదకరంగా మారుతోంది కాలుష్యం. కాలుష్య కాటుకు ప్రతీ సంవత్సరం 70 లక్షల మంది ప్రాణాలు కో�

    దానకర్ణుల జాబితా : టాప్ లో అజీమ్ ప్రేమ్ జీ…మూడో స్థానంలో ముఖేష్ అంబానీ

    November 10, 2020 / 04:38 PM IST

    Azim Premji tops EdelGive Hurun India Philanthropy List : డబ్బులు చాలామంది సంపాదిస్తారు. కానీ దానాలు మాత్రం కొందరే చేస్తారు. కొంతమంది తాము చేసే దానాలు గొప్పగా ప్రకటించుకుంటారు. మరికొందరు మనస్ఫూర్తిగా చేసే దానాల గురించి అస్సలు చెప్పుకోరు. మేం ఇంత చేశాం..అంత చేశామని ప్రకటించుకో

    వామ్మో.. బీహార్ ఓటర్ల లిస్టులో వింతలు విచిత్రాలు : ఎక్కడా జరిగుండవేమో..!!

    November 4, 2020 / 04:50 PM IST

    Bihar Election 2020 big mistakes : ఎలక్షన్ల సమయంలో ఎన్నికల సంఘం రిలీజ్ చేసే ఓటర్ల లిస్టులో చిత్ర విచిత్రాలు సర్వసాధారణం. కొత్త ఓటర్లను చేర్చటం..పాత ఓట్లరల్లో మార్పులు..అంటే గత ఎన్నికల తరువాత మరణించినవారి ఓట్ల తొలగింపు ప్రక్రియల్లో భాగంగా పలు మార్పులు చేర్పులు జ�

    సోనూ సూద్‌కు ఐకరాజ్య సమితి అరుదైన గౌరవం..

    September 29, 2020 / 05:20 PM IST

    Sonu Sood – Humanitarian Action Award: జాతీయస్థాయిలో వేలాది మంది వలస కూలీలను ఆదుకున్న ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు, సినీ నటుడు రియల్ హీరో.. హెల్పింగ్ హ్యాండ్ సోనూ సూద్‌ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ (యునైటెడ్‌ నేషన్స్‌ డ�

    8 నెలలుగా మంచు కిందే జవాన్ మృతదేహం…ఆగస్టు 15న గుర్తించిన అధికారులు

    August 16, 2020 / 09:30 PM IST

    జనవరి నెలలో తప్పిపోయిన భారత ఆర్మీ జవాన్‌ హవల్దర్ రాజేంద్ర సింగ్‌ నేగి(36) మృతదేహాన్ని భారత సైన్యం కనుక్కొంది. దాదాపు 8 నెలల తర్వాత శనివారం (ఆగస్టు 15, 2020) కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలో మంచు చరియల కింద ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయ�

    భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు

    August 14, 2020 / 11:55 AM IST

    భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను, తెగువను చూపించారు. భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ప్రాణత్యాగం చేశారు. ఎందరో మహానుభావులు.. వాళ్లు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొస్తే.. ఇప్పుడ�

    కరోనా కరాళనృత్యం: 24 గంటల్లో 52వేలకు పైగా కేసులు..

    August 5, 2020 / 01:16 PM IST

    భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న వేగం ఇప్పుడు అమెరికా, బ్రెజిల్ మాదిరిగానే మారుతోంది. కరోనా కారణంగా భారత జనాభాలో కనీసం సగం మంది ప్రస్తుతం వివిధ రకాల లాక్‌డౌన్‌లో ఉన్నారు. అయినప్పటికీ దేశంలో కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య �

    ఏదేమైనా కరోనా వ్యాక్సిన్ 2020 చివరికే రావొచ్చంటోన్న ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టులు

    July 21, 2020 / 07:50 PM IST

    యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ COVID-19వ్యాక్సిన్ 2020 చివరికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యాక్సిన్ లీడ్ డెవలపర్ మంగళవారం ప్రకటించారు. ఇప్పటికే పలు చోట్ల హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నప్పటికీ ప్రయోగాత్మక వ్యాక్సిన్ కు అప్రూవల్ రావడానికి డిసెంబర్

    తెలంగాణాలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా..

    June 30, 2020 / 03:17 PM IST

    తెలంగాణాలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.ఎంసెట్ తో సహా..పాలిసెట్, ఐసెట్,లాసెట్,పీజీ,ఎడ్ సెట్,ఎల్ సెట్ ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లుగా హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. వివరాల్లోకి వెళితే..తెలంగాణ ప�

    మీరూ యూట్యూబ్ కోసం వీడియోలు తీయాలనుకొంటున్నారా? ఈ బెస్ట్ వీడియో కెమెరాలు ట్రై చేయండి!

    June 22, 2020 / 12:18 PM IST

    You Tube Video Cameras: యూట్యూబ్ వీడియోల కోసం మార్కెట్లో ఏదైనా మంచి కెమెరా ఉందా? అని చూస్తున్నారా? అయితే మీకోసం అత్యుత్తమమైన అద్భుతమైన వీడియో కెమెరాలను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన వీడియో కెమెరాను ఎంచుకోండి. ప్రత్యేకించి యూట్యూబర్లు ఇలాంటి వ

10TV Telugu News