Home » 2021-2022
దేశంలోకి గత ఏడాది భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను, 83.57 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం ప్రకటించింది.