Home » 2022 UP election
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి, యోగికి ఓటు వేయని వారిని ఇళ్లపైకి బుల్డోజర్లను పంపించి కూల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఈ రోజు (జూలై 15) ల్యాండ్ కానున్నారు. తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 744 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తైన అభివృద్ధిపనులను మోదీ ప్రారంభించనున్నారు.