Home » 2024 Elction
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆదివారం ప్రకటించారు.....
2004 నుంచి 2014 వరకు భావసారుప్యం కలిగిన పార్టీతో కలిసి దేశానికి ఏవిధంగా సేవ చేశామో.. అదే తరహాలో మరోసారి అలాంటి పార్టీలతో కలిసి ప్రజావ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఖర్గే అన్నారు. ఢిల్లీలో ఉన్నది పేదల వ్యతిరేక ప్రభుత్వమని, అది ఆ పార
వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పార్లమెంట్కు పోటీ చేస్తానని స్పష్టంచేవారు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ..ఏ పార్టీ నుంచి అంటే..