Home » 2050
ప్రపంచంలో అత్యంత తక్కువ సంతానోత్పత్తి రేటు నమోదు అవుతున్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. పెళ్లి వయసుకు వచ్చిన వాళ్లు, కుటుంబ జీవనానికి దూరంగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని సర్వేలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో సంతనోత్పత్తి మరింత తగ్గే అవకాశం
10 మంది పిల్లల్ని కంటే రూ.13 లక్షలు ఇస్తాం అంటూ .. రష్యా అధ్యక్షుడు పుతిన్ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటంటే..
పర్యావరణంలో వస్తున్న పెను మార్పులతో రాబోయే తరాలవారికి పెను ప్రమాదం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పర్యావరణంలో వచ్చిన మార్పులు రానున్న దశాబ్దాల్లో పౌష్టికాహార లోపం, అంటురోగాలు, సాగునీరు ఎలా ఉన్నా తాగునీటి కొరత సర్వసాధారణంగా మారిప�
వాతావరణ పరిస్థితుల కారణంగా భూమిపై 2050 తర్వాత ఫుడ్ దొరకదని ఓ సర్వేలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహారానికి 50శాతం డిమాండ్ పెరిగిపోతుంది. కానీ, వాతావరణ పరిస్థితుల కారణంగా 30శాతం పంట దిగుబడులు మందగిస్తాయని ఫలితంగా 2050 నాటికి ఆహారం దొరక్క చాలా ఇబ్బంద�
అరటిపండు..అరటి కాయ..అరటి ఆకు..అరటి పువ్వు,అరటి బోదె (కాండం) ఇలా అరటి చెట్టులో అన్ని ఉపయోగపడతాయి. మానవుడి జీవితంలోఅరటి చెట్టుది ప్రత్యేకమైన స్థానం ఉంది. అరటికి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అరటి పండ్లు లేని పండుగ గానీ..పూజ గానీ..శుభకార్యాలు గాన
నీటితో జీవం అంకురించింది. ప్రకృతి మనుగడ నీటితోనే కొనసాగుతోంది. జీవవైవిధ్య పరిరక్షణ..జీవం జలంతోనే సాధ్యమవుతుంది.