206 new corona cases

    తెలంగాణలో కొత్తగా 206 కరోనా కేసులు, ఇద్దరు మృతి

    January 18, 2021 / 01:26 PM IST

    206 new corona cases in Telangana : తెలంగాణలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,579 మంది మ‌ర‌ణించారు. రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 2,91

10TV Telugu News