Home » 21 killed
స్కూల్ పై రష్యా సేనలు దాడులకు పాల్పడగా 21 మంది మృతి చెందారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు.గాయపడివారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉందని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బనస్కాంత జిల్లా త్రిశూలియా ఘాట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకం 21మంది మృతి చెందారు. మరో 53 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.వీరిలో 23మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా అంక్లేవ్ అనే గ్రామానికి చెంది