21 soldiers dead

  • మాలిలో ఉగ్రవాదుల ఘాతుకం: 21 మంది సైనికులు మృతి

    March 18, 2019 / 05:04 AM IST

    బమాకో : మాలిలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. సెంట్రల్‌ మాలిలోని దియౌరాలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రదాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 21 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి…

10TV Telugu News