-
Home » 21CENTURY
21CENTURY
ఢిల్లీలో గాలిపటాలు ఎగురేసిన అమెజాన్ సీఈవో…భారత్ లో 7వేల కోట్లు పెట్టుబడులు
January 15, 2020 / 02:10 PM IST
21శతాబ్దం..భారత శతాబ్దంగా మారుతోందని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ అన్నారు. మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న అమెజాన్ అధినేత బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ�