22 dead

    Venezuela Landslide : వెనిజులాలో విరిగిపడ్డ కొండచరియలు .. 22మంది మృతి, 52మంది పైగా గల్లంతు

    October 10, 2022 / 02:41 PM IST

    వెనిజులాలో కొన్ని రోజులుగా ఎడతెగక కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. సెంట్రల్ వెనిజులాలో వర్షం వల్ల కొండచరియలు విరిగిపడి 22మంది దుర్మరణంపాలయ్యారు.మరో 52మందికిపైగా గల్లంతయ్యారు.

    హిమాచల్ ప్రదేశ్‭లో భారీ వరదలు.. 22 మంది మృతి, ఐదుగురు మిస్సింగ్

    August 20, 2022 / 08:57 PM IST

    రాష్ట్రంలోని మొత్తం మృతుల్లో ఒక్క మండి జిల్లాలోనే 13 మంది మరణించారని, ఈ జిల్లాలో తీవ్ర వరదలతో పాటు భారీ ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చైదరి అన్నారు. నాలుగు గంటలపాటు నేషనల్ డాజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నిర్వహించి�

    Mumbai Rains: జలమయమైన ముంబై మహానగరం.. 22 మంది మృతి

    July 18, 2021 / 06:05 PM IST

    ముంబై మహా నగరాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ముంబై జలమమైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు మునక గురయ్యాయి. గురుకృపా, ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా నీళ్ల�

10TV Telugu News