Home » 22 patients died
ఓపక్క కరోనాతో ప్రాణాలు పోతుంటే మరోపక్క యూపీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి చేసిన నిర్వాకం 22 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఆగ్రాలోని శ్రీ పరాస్ ఆసుపత్రిలో 5 నిమిషాల పాటు ఆక్సిజన్ నిలిపివేయటంతో 22మంది రోగులు నీలిరంగులోకి మారిపోయి ప్రాణాలు కోల్పోయార