Home » 236 new corona virus cases
దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.