Home » 24 dead
ఏపీలో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటివరకు రాష్ట్రంలో 24 మంది చనిపోయారు. 17 మంది గల్లంతైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కడప జిల్లాలో 3 వేలకుపైగా పశువులు ప్రాణాలు కోల్పోయాయి.
అమెరికాలోని నాష్విల్లే..టెన్నెసీ సహా పరసర ప్రాంతాల్లో టోర్నడోలు, గాలివాన బీభత్సం సృష్టించాయి. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం (మార్చి 3,2020) తెల్లవారు జామున టోర్నడోలు సృష్టించిన బీభత్సానికి 24మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని టెన్�
క్రిస్టియన్లనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన దాడిలో ఆఫ్రికాలోని బుర్కిన ఫోసోలో 24మంది చనిపోయారు. దేశంలోని నార్త్ ప్రాంతంలో.. ఓ చర్చిలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 18 మందికి గాయాలవగా.. మరికొందరిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన�