-
Home » 240 Indians
240 Indians
India : 240మంది భారతీయులతో బుడాపెస్ట్ నుంచి ఇండియా చేరుకున్న మూడో విమానం
February 27, 2022 / 12:09 PM IST
భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని విమానాలు సిద్ధంగా ఉంచింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులు, పౌరులను ఎయిర్ ఇండియా విమానాల్లో భారత్ కు తరలిస్తున్నారు.