Home » 25050 candidates
తెలంగాణలో ఎట్టకేలకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం రాత్రి టీఎస్ పీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో 25,050 మంది అభ్యర్థులను ఎంపిక అయ్యారు.