-
Home » 25050 candidates
25050 candidates
Group-1 Prelims Results : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మెయిన్స్ పరీక్షకు 25,050 మంది అభ్యర్థులు ఎంపిక
January 14, 2023 / 08:03 AM IST
తెలంగాణలో ఎట్టకేలకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం రాత్రి టీఎస్ పీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో 25,050 మంది అభ్యర్థులను ఎంపిక అయ్యారు.