26 kill

    చైనాలో టూరిస్టు బస్సులో మంటలు : 26 మంది మృతి

    March 23, 2019 / 04:00 AM IST

    బీజింగ్ : చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సులో మంటలు చెలరేగడంతో 26 మంది మృతి చెందారు. మరో 28 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మధ్య చైనాలోని హ్యూనన్‌ ప్రావిన్స్‌ చాంగ్డే

10TV Telugu News