-
Home » 26kg
26kg
అయోధ్యలో ఆగష్టు-5న భూమి పూజ…ఆలయ పునాదిలో 22 కేజీల వెండి ఇటుక
July 29, 2020 / 03:13 PM IST
కోట్లాది హిందువుల ఆకాంక్ష అయోధ్యలో రామమందిరం దశాబ్దాలుగా ఈ ఆలయ నిర్మాణంపై రగడ జరిగింది. ఇక ఈ విషయంపై గతేడాది సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. రాముడు పుట్టిన ప్రాంతంలోనే రామమందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇ