28 deaths

    India Corona Cases : దేశంలో కొత్తగా 3011 కరోనా కేసులు, 28 మరణాలు

    October 3, 2022 / 12:35 PM IST

    భారత్ లో కొత్తగా 3011 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 4,45,97,498కి చేరాయి. వీటిలో 4,40,32,671 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,701 మంది కరోనాతో మరణించారు.

10TV Telugu News