Home » 28 students
ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం రేపింది. వైరా టీఎస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.