Home » 288 RTC workers
సిరిసిల్లలో 288 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం ఆదేశిస్తేనే విధుల్లోకి తీసుకుంటామని డిపో మేనేజర్ స్పష్టం చేశారు.