-
Home » 29 stuck
29 stuck
Uttarakhand: ఉత్తరాఖండ్లో హిమపాతం.. మంచు పర్వతాల్లో చిక్కుకుని 10 మంది మృతి
October 4, 2022 / 04:08 PM IST
ఉత్తరాఖండ్, హిమపాతంలో 29 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు అక్కడి అధికారయంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు 8 మందిని రక్షించినట్లు సమాచారం.