Home » 2nd T20
ఇండోర్ వేదికగా ఆదివారం భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
ఇంగ్లండ్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ అదరగొట్టింది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది.
భారత్ తీరు మారలేదు. మరో ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికాతో రెండో టీ20లోనూ టీమిండియా పరాజయం పాలైంది.
వెస్టిండీస్ తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. 8 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది.
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల టార్గెట్ ను
సిరీస్ విజయంపై కన్నేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ తో రెండో టీ20 మ్యాచ్లో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి
మరో సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా కాచుకుని కూర్చొంది. నిర్ణయాత్మక టీ20లో గెలుపు కోసం లంక.. టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సిరీస్తో మరోసారి పాండ్యా బౌలింగ్ అవకాశం చేజిక్కించుకుంటాడని భావిస్తే పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.
India vs England, 2nd T20: ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బోణి కొట్టింది. కెప్టెన్గా విరాట్ కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్.. ఇషాన్ అరంగ్రేటం మ్యాచ్లో అదరగొట్టడంతో.. భూవీ, శార్ధూల్ లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్.. �
అహ్మదాబాద్, మొతేరా స్టేడియం వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్.. టీమిండియాకు 165 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
టీమిండియా..న్యూజిలాండ్ జట్టుకు షాక్ ఇస్తోంది. వరుసగా మ్యాచ్లు గెలుస్తూ ఆ జట్టును వత్తిడిలో పడేస్తోంది. రెండో టీ -20లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు టీ -20 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో భారత్