Home » 3 girls
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ముగ్గురు బాలికలకు ఇచ్చిన మాట నెరవేర్చారు. రాహుల్ గాంధీతో హెలికాప్టర్ లో తిరగాలని ఉందని చెప్పగా రాహుల్ వారి కోరికను నెరవేర్చారు.
ఒడిశా కలహండి జిల్లాలోని బిజ్మారా గ్రామంలో ఓ గడ్డివాములో మంటలు చెలరేగి..అక్కడే ఆడుకుంటున్నా ముగ్గురు బాలికలు సజీవ దహనమైపోయారు. శనివారం (నవంబర్ 31) జరిగిన ఈ దుర్ఘటనలో చనిపోయిన బాలికలు నాలుగు ఐదు సంవత్సరాల వారే. వారిలో డీజీ, రోజీ అనే ఇద్దరు చిన�