3 kg gold biscuits

    కళ్లు చెదిరిపోయాయ్ : 3 కిలోల గోల్డ్ బిస్కెట్స్ స్వాధీనం

    April 25, 2019 / 04:43 AM IST

    హైదరాబాద్ నగరంలో చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరిపోయే బంగారం పట్టుబడింది. వాహనాల్ని సోదాలు చేస్తున్న క్రమంలో పోలులు ఏకంగా మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వాహనాలను చెక్కింగ్ చేస్తున్న క్రమంలో సుల్తాన్‌బజార్‌ పోలీసు�

10TV Telugu News