Home » 3 MBBS students Dies
సరదాగా గంగా నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరిని గజ ఈతగాళ్లు రక్షించగా, మరో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదాయూలో చోటుచేసుకుంది.